నిరసన కాదు కృతజ్ఞత ర్యాలీ: వైసీపీకి నారా లోకేశ్ ఘాటు కౌంటర్
లోకేశ్ పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ విమర్శలు కృతజ్ఞతా ప్రదర్శనను వైసీపీ నేతలు నిరసనగా చిత్రీకరిస్తున్నారన్న లోకేశ్ ఫేక్ న్యూస్ అంటూ లోకేశ్ ట్వీట్ తన పెనమలూరు పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు 'అమ్మ ఒడి' పథకాన్ని నిరాకరించి తీవ్ర ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీల పిల్లలకు కూడా 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేస్తూ...