BREAKING NEWS
Loading News...

TOP STORIES

LATEST UPDATES

E20 Fuel: పాత వాహనదారులకు ఊరట.. ఈ20తో పాటు ఈ10 పెట్రోల్‌నూ తెస్తున్న బీపీసీఎల్

ముంబయి: దేశంలో ఇంధన విప్లవానికి నాంది పలుకుతూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ20 పెట్రోల్‌తో పాటు...

TELANGANA

Buildings Demolished: CMC పరిధిలో 21 భవనాల కూల్చివేత, 14 మందికి నోటీసులు

శేరిలింగంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా గురువారం మూడు జోన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టిన అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న...

Raksha Bandhan: రక్షాబంధనానికి ముందే తమ్ముడి మృతి.. పాడెపైనే రాఖీ కట్టి విలపించిన సోదరి

మహబూబాబాద్: రాఖీ పండుగ వేళ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల్లో రాఖీ కట్టాల్సిన తమ్ముడు అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ సోదరి కన్నీరుమున్నీరైంది. స్థానికుల...

CINEMA NEWS

ANDHRA PRADESH

వివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణకు నిందితుల్లో ఒకరైన వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన...
- Advertisement -spot_img

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

దీనబంధు కాలనీలో ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం

ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్ పల్లి: ( ప్రభంజనం ) దీనబంధు కాలనీలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక బోనాల పండుగ...

కుంభవృష్టి ఖాయం, ప్రాణనష్టం తప్పదు.. ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక!

లష్కర్ బోనాల్లో కీలకమైన రంగం కార్యక్రమం ఈసారి తీవ్ర ఆగ్రహంతో ఉన్నానన్న ఉజ్జయిని మహంకాళి కుంభవృష్టి, అగ్నిప్రమాదాలు తప్పవని హెచ్చరిక ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయాలని అమ్మవారి ఆదేశం తప్పితే...

నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం

శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ స్వామి అవతారం మరింత ప్రత్యేకతను ..  విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. దశావతారాలలో నాల్గొవది నరసింహస్వామి  అవతారం. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. లోక కల్యాణం...

కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే

ప్రాచీన క్షేత్రాలు అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తాయి. ఎన్నో మహిమలకి నెలవుగా అనిపిస్తాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో 'తిరుక్కణ్ణ పురం' ఒకటిగా కనిపిస్తుంది. 'కణ్వపురం' అనే పేరుతో ఈ క్షేత్రం  దర్శనమిస్తుంది. తిరువారూరు...

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా 'నిచుళాపురి' దర్శనమిస్తుంది. 'తిరుచ్చి' సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ...

వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం

శ్రీకృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ...
- Advertisement -spot_img

political news

అకారణంగా నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలే ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు. కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 22-ఏ బాధితుల ప్రత్యేక సమావేశం. బాధితులకు అండగా నిలుస్తాం.. డిమాండ్లు నెరవేరకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిక. మేడ్చల్(ప్రభంజనం):...
సిటీ బ్యూరో (ప్రభంజనం): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్క యశస్వి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

World Updates

Most Popular